Exclusive

Publication

Byline

అత్యాచారం కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. శిక్ష ఖరారు చేసిన ప్రత్యేక న్యాయస్థానం

భారతదేశం, ఆగస్టు 2 -- జనతాదళ్ (సెక్యులర్) నేత, హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. ఆయనపై హోళెనరసిపుర రూరల్ పోలీస్ స్టేషన్ లో అత్యాచారం ... Read More


ఈ దేశాలకు వెళ్లాలనుకునేవారికి బంపర్ ఆఫర్.. భారతీయులకు కేవలం రూ.1కే వీసా!

భారతదేశం, ఆగస్టు 2 -- విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోసం బంపర్ ఆఫర్ ఉంది. ప్రముఖ వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫామ్ అయిన అట్లీస్ భారతీయులు అంతర్జాతీయంగా ప్రయాణించేందుకు సూపర్ ఆఫర్ ప్రకటించింది. అట్లీస్ వన్ వే... Read More


పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ 'బ్రహ్మోస్' వార్నింగ్.. ట్రంప్ డెడ్ ఎకానమీ వ్యాఖ్యలపై కౌంటర్

భారతదేశం, ఆగస్టు 2 -- ప్రధాని నరేంద్ర మోడీ తన లోక్ సభ నియోజకవర్గం వారణాసి నుంచి పాకిస్థాన్‌కు నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. ఈసారి ఉగ్రదాడికి పాక్ కుట్ర పన్నితే యూపీకి చెందిన బ్రహ్మోస్ క్షిపణి దాన్ని ... Read More


6000 ఎంఏహెచ్ బ్యాటరీతో 10వేల లోపు ధరతో రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్.. ఓ లుక్కేయండి!

భారతదేశం, ఆగస్టు 2 -- రియల్‌మీ నోట్ 70టీ స్మార్ట్‌ఫోన్‌ను యూరప్‌లో లాంచ్ చేసింది. ఇది ఎంట్రీ లెవల్ 4జీ స్మార్ట్‌ఫోన్. యునిసోక్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. పెద్ద బ్యాటరీతో స్ట్రాంగ్ బాడీని పొందుతుంది. ఈ క... Read More


ఉచిత జియో హాట్‌స్టార్, 5జీ స్పీడ్‌తోపాటు కేవలం ఒక్క రూపాయికే 14 జీబీ అదనపు డేటా!

భారతదేశం, ఆగస్టు 2 -- ఎయిర్టెల్ ఇటీవల తన వినియోగదారుల కోసం రూ .399 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఉచిత జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందించే ఎయిర్టెల్ చౌకైన ప్లాన్లలో ఇది ఒకటి. ఈ ప్లాన్లో వ... Read More


రూ.17,000 కోట్ల రుణాల మోసం కేసుల్లో అనిల్ అంబానీకి ఈడీ సమన్లు.. సెబీ నుండి తీవ్రమైన ఆరోపణలు!

భారతదేశం, ఆగస్టు 1 -- ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఛైర్మన్ అనిల్ అంబానీ రూ.17,000 కోట్ల రుణా మోసం కేసుల్లో విచారణ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ ప... Read More


ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం.. ఐఎండీ అంచనా

భారతదేశం, ఆగస్టు 1 -- ఈశాన్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాలలో ఆగస్టు, సెప్టెంబరులో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల... Read More


ఎల్ఐసీ బీమా సఖీ యోజన.. పది పాసైతే చాలు మహిళలకు నెలకు రూ.7000 స్టైఫండ్!

భారతదేశం, ఆగస్టు 1 -- లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బీమా సఖీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 1 లక్ష మంది మహిళా పాలసీదారులను నియమించడం లక్ష్యం. 10వ తరగతి పూర్తి చేసిన మహిళలు ఈ పథకానికి ద... Read More


మిడిల్ క్లాస్ వాళ్లు మెచ్చే మారుతి కార్లు.. జూలైలో ఎన్ని వాహనాలు అమ్మకాలు అయ్యాయి?

భారతదేశం, ఆగస్టు 1 -- మిడిల్ క్లాస్ వారు ఎక్కువగా మెచ్చే కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) జూలై 2025 అమ్మకాల డేటాను విడుదల చేసింది. గత నెలలో మొత్తం 1,80,526 వాహనాలను విక్రయిం... Read More


ఆగస్టు 3 వరకు అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత.. భారీ వర్షాల కారణంగా మరమ్మతులు!

భారతదేశం, ఆగస్టు 1 -- భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే రూట్లలో అత్యవసర మరమ్మతులు, నిర్వహణ పనులు చేపడుతున్నారు. ఈ కారణంగా యాత్రికుల భద్రత దృష్ట్యా అమర్‌నాథ్ యాత్రను ఆగస్టు 3 వరకు నిలిపివేసి... Read More